రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు – వంగలపూడి అనిత

విశాఖ: తెలుగు మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత కామెంట్స్.లోకేష్ పాదయాత్రతో వైసిపి కుక్కులకు జ్వరం వచ్చింది.

ప్రాజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు ఉంది.పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

తండ్రి మరణాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేశారు.రోజాకు రాజకీయ భిక్ష పెట్టినది చంద్రబాబు.

వైసిపి సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు నేను సిద్ధము, మంత్రి రోజా సిద్ధమా.

లోకేష్ అధికారం కోసం పాదయాత్ర చేస్తే, జగన్ రెడ్డి అడుక్కుతినడానికి పాదయాత్ర చేశారా.

దిక్కుమాలిన వాళ్ళు మన రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు.

వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. గ్రేట్ అంటూ?