రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

30-8-22, మంగళవారం చిత్తూరు జిల్లా లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన వివరాలు.

అక్కడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3.30 నిమిషాలకు చిత్తూరు సబ్ జైలు కి చేరుకుంటారు.

కుప్పం అన్న క్యాంటిన్ పై వైసిపి దాడి ఘటనలో ప్రతిఘటించి అరెస్టయిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను లోకేష్ పరామర్శించనున్నారు.

అనంతరం సాయంత్రం 5.30కి చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టిడిపి నాయకులు భాస్కర్, భాను ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.

సాయంత్రం 6.15 కి పెరుమాలపల్లె చేరుకొని రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిడిపి నేత సోమనాధ్ రెడ్డి ని పరామర్శిస్తారు.

తెలుగులో నాని తమిళ్లో కార్తీ.. వీరిద్దరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..!