రైతులకు మిల్లర్లకు మధ్య టిడిపి నేతలు దళారుల్లా ఉండేవారు…జక్కంపూడి రాజా

చంద్రబాబు పర్యటన( Chandrababu Naidu ) దిగజారుడు తనం.ఆదిరెడ్డి అప్పారావు, వాసు లను ఆధారాలతో సిఐడి అరెస్ట్ చేసింది.

గోదావరి జిల్లాల( Godavari Districts ) రైతులు బాబును చూసి నవ్వుతున్నారు.వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఈరోజు రైతుల పక్షాన మాట్లాడానికి సరిపోడు.

గతంలో రైతులకు మిల్లర్లకు మధ్య టిడిపి నేతలు దళారుల్లా ఉండేవారు.గత ప్రభుత్వంలో( TDP ) రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం కొన్న దాఖలాలు లేవు.

నిన్నటి వరకు జిల్లాలో 1లక్ష 18వేల 466 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసాం.

గత ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు మితో సహా అన్ని పోయే పరిస్థితి ఉంది చంద్రబాబు.

అమెరికన్ టౌన్‌లో సాలెపురుగుల ప్రేమ కథ.. చూసేందుకు తండోపతండాలుగా వస్తున్న జనం..?