వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం జగన్ చేతులెత్తేశారన్నారు.

2024 నాటికి ప్రాజెక్టు నిర్మించలేమని కేంద్రానికి చెప్పడం సిగ్గుచేటని తెలిపారు.జగన్ చేసిన తప్పులు పోలవరం, రైతాంగానికి శాపంగా మారాయని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు సీమ ప్రాజెక్టుల పనులు నిలిపివేసిన ముఖ్యమంత్రి జగనే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చేదు అనుభవం..!