చెన్నుపాటి గాంధీ మీద దాడి పిరికిపంద చర్య - బుద్దా వెంకన్న

విజయవాడ: బుద్దా వెంకన్న కామెంట్స్.చెన్నుపాటి గాంధీ మీద దాడి పిరికిపంద చర్య.

గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే అయిన కాడ నుంచి తూర్పు నియోజకవర్గం ప్రశాంత నెలకొంది.

అంతకుముందు తూర్పు నియోజకవర్గం అంటే భయపడే పరిస్థితులు.ఈరోజు సామాన్య మానవులు కూడా ధైర్యంగా బ్రతుకుతున్నారు.

అలాంటి నియోజకవర్గంలో ప్రజలను భయపడతానికి ఈ దాడి జరిగింది.ఈ దాడి జరిగినటువంటి వ్యక్తులను ఎవర్ని వదిలి ప్రసక్తి లేదు.

వరదల్లో బురద రాజకీయం : చంద్రబాబు కి జగన్ ఎనిమిది ప్రశ్నలు