తంగళ్లపల్లి ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి ఔదార్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ.

పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి రెండు రోజున క్రితం తల్లి మరణించడంతో పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.

అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి ఈరోజు ఆ అన్నచెల్లెలకు 5000 రూపాయలునగదు అందించిన పెద్దూరు తిరుపతి.

మీకు ఏ అవసరమొచ్చిన మంత్రి కేటిఆర్ ( KTR ) దృష్టి కి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనిఅద్దె ఇంట్లో ఉంటుంనందున డబుల్ బెడ్ రూం మంజూరు కు మంత్రి దృష్టి కి తీసుకువెల్లి మంజూరు చేయిస్తామని మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గజభీంకార్ రాజన్న(Rajanna ) భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రెడ్డి పర్శరాములు,మ్యాన నాగరాజు,జొర్రీగల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

దేవర బెనిఫిట్ షో టికెట్ ధర తెలిస్తే  గుండె ఆగిపోవాల్సిందే.. ధర ఎంతంటే?