ఢిల్లీకి గవర్నర్ తమిళిసై
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్రం పెద్దలకు వివరించనున్నారని సమాచారం.
అనంతరం ఢిల్లీలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నారని తెలుస్తోంది.దీంతో పాటు గవర్నర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం… ఫాలోయింగ్ మామూలుగా లేదుగా?