అంబేద్కర్ సంఘాల అధ్వర్యంలో తడ్కపెల్లి భూమయ్యకి శాలువాతో సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రము లో భారత రాజ్యాంగ నిర్మాత,డాక్టర్,బి.

ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి పురస్కరించుకొని దళిత రత్న అవార్డు గ్రహీతకు ఎంపికై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న తడ్కపెల్లి భూమయ్యకి మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పసుల వెంకట్, మచ్చ రాజేశం, గన్నేరం నర్సయ్య,కాసుపాక శంకర్,జుట్టు వినోద్,సావనపెల్లి రాకేష్,బడుగు లింగం,గడ్డం సింహాద్రి,బిగుల్ల విజయ్, మంద రాజు, తడ్కపెల్లి రాములు, జేరిపోతుల రాజమల్లయ్య, జోగు లక్ష్మణ్, జేరిపోతుల పర్శరాములు, జుట్టు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

వేణుమాధవ్ కామెడీగా చెప్పిందే సినిమా తీసి హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ఏమైందంటే?