బాలలపై లైంగిక వేధింపుల నివారణ ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సిఐ , ఎస్ఐ ల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఫోక్సో చట్టం పై అవగాహన కల్పించి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వేధింపులకు , బెదిరింపులకు గురి చేసిన ఫోక్సో కేసులు నమోదు చేస్తామన్నారు.

ఎవరైనా బాలికలను వేధింపులకు , బెదిరింపులకు పాల్పడిన షీ టీం ను సంప్రదించాలని ఎల్లారెడ్డిపేట సిఐ , ఎస్ఐ లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.మాణిక్యం , పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ రావు , కృష్ణ హరి , వేణుగోపాల్ రావు , కదిరే శ్రీనివాస్ , మ్యన రవీందర్ , శ్రీనివాస్ , ప్రేమ్ సాగర్ , జగన్ , ఉదయ శ్రీ , షేక్ బాబు , లక్ష్మణ్ , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

హీరో నాని ఇంట్రడ్యూస్ చేసిన 10 మంది టాలెంటెడ్ డైరెక్టర్లు.. ఎవరంటే..?