బండి సంజయ్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ సీరియస్ కామెంట్స్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాస్తవాలు ఇప్పటికైనా తెలుసుకో.వరి సాగుపై తెలంగాణ రాష్ట్ర లెక్కలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు 59 లక్షల ఎకరాలు అని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 61 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ చెబితే తప్పు పడతారా కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కలపై ఏం సమాధానం చెబుతారు బండి సంజయ్.

వరి సాగు లెక్కలపై అబద్దాలు చెప్పిన బండి సంజయ్.వాస్తవాలు తేలిన ఇప్పుడు మొఖం ఎక్కడ పెట్టుకుంటావ్ బండి సంజయ్ .

విచిత్రం! మహిళల లోదుస్తులు ఎత్తుకెళ్తున్న దొంగ.. చివరికి?