తెలంగాణ‌ మీడియా అకాడమీ చైర్మ‌న్‌గా శ్రీనివాస్‌ రెడ్డి

నల్లగొండ జిల్లా: తెలంగాణ‌ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ పాత్రికేయులు కె.

శ్రీనివాస్‌ రెడ్డిని ఆదివారం నియమించింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Telangana Student Dies In US Swimming Pool Accident