తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి
TeluguStop.com
నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ పాత్రికేయులు కె.
శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం నియమించింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
Telangana Student Dies In US Swimming Pool Accident