ఎల్లారెడ్డిపేటలో ఘనంగా వేణుగోపాలస్వామి గరుడసేవ కార్యక్రమం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోశనివారం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారిని గ్రామ దేవాలయం నుండి పురవీధుల గుండా ఎదుర్కొల్లు చేసిన భక్తులు ఆలయ కమిటీ.

ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎడ్ల అంగడి బజార్లో అత్యంత కన్నుల పండువగ నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆలయకమిటీ, గ్రామస్తులు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హాస్య చక్రవర్తికి జేజేలు… 50 ఏళ్లపాటు నవ్వులు పూయించిన మహానుబావుడు!