17న శ్రీ సీతారామ స్వామి కళ్యాణం కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ సీతారాముల చంద్ర వారి ఆలయంలో ఈనెల 17 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి ఆలయంలో ఉదయం 10:45 నిమిషాలకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించబడును కళ్యాణం అనంతరం 12 గంటలకు.

అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించబడును కావున చందుర్తి మండల చుట్టుపక్క గ్రామ ప్రజలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామస్వామి కృపకు పాత్రులు కాగలరు అదేరోజు సాయంత్రం శ్రీ సీతారామ స్వామి వారి శోభయాత్ర కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీ సీతారామస్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

కొండా సురేఖపై పరువు నష్టం దావా.. నాగ్ కు అనుకూలంగా తీర్పు రావడం ఖాయమా?