వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్

వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్

శ్రీలంకలో( Sri Lanka ) దౌలగాలా గ్రామంలో గడిచిన శనివారం నాడు చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది.

వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్

పాఠశాలకు వెళుతున్న ఓ టీనేజ్ బాలిక పట్టపగలు కిడ్నాప్( Kidnap ) చేయబడింది.

వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్( Viral Video ) అవుతోంది.

వీడియోలో ఒక టీనేజ్ అమ్మాయి తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళ్తోంది.ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక వ్యాన్ ఆగింది.

వ్యాన్‌లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి విద్యార్థిని( Student ) బలవంతంగా కారు లోకి తోసేసాడు.

ఈ ఘటన చూసిన ఓ వ్యక్తి దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి బాలికను రక్షించేందుకు ప్రయత్నించాడు.

"""/" / అయితే, కిడ్నాపర్లు వ్యాన్‌ను స్టార్ట్ చేయడంతో అతనిని కూడా తీసుకెళ్లారు.

కిడ్నాపైన అమ్మాయితో పాటు ఉన్న మరో అమ్మాయి.కిడ్నప్ చేసిన అమ్మాయిని కారులో వేయడంతో ఆ అమ్మాయి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది.

అలాగే మరో అబ్బాయి ఎదురుగా వస్తున్న గాని ఆ విషయంపై పెద్దగా శ్రద్ధ వహించకుండా వెళ్లాలనుకున్నాడు.

కాకపోతే, కిడ్నాపర్స్ తో పోరాడడానికి వచ్చిన అబ్బాయిని చూసి అతను కూడా వెళ్లడానికి ప్రయత్నించిన అందులోకే కారు అక్కడి నుంచి కదిలి వెళ్ళింది.

"""/" / ఈ ఘటనలో బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి బాధితురాలి బంధువుగా గుర్తించినట్లు తెలిసింది.

కిడ్నాప్ వెనుక కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు.పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన వీడియో సామాజిక మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాలిక భద్రత గురించి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, బాధితురాలిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించారు.

అనుమానితుడిని ట్రాక్ చేయడానికి సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు.ఇలాంటి ఘటనలు ప్రజల భద్రత పట్ల ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

భారత్‌లో పాకిస్థానీ వ్యక్తి.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?