గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.జిల్లాలో 15 కేంద్రాల్లో మొదలయిన గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష.

10.00 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ అమలు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రూప్ -1 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని పరీక్ష కేంద్రాల వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి , రూట్ లలో ఎస్.

ఐ స్థాయి అధికారిని నియమించమని అన్నారు.సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్ష కేంద్రలను పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచలు చేశారు.

ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రఘుపతి, ఏ.ఐ మాధుకర్ ఉన్నారు.

ఆకాశంలో ఏలియన్స్.. గుర్తించిన కెనడియన్ కపుల్..??