తండ్రి బాటలో తనయుడు

అంబేద్కర్ కాంస్య విగ్రహానికి 50,000/ వితరణ రాజన్న సిరిసిల్ల జిల్లా మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్య సాగర్ రావు గతం లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సహాయం అందించారు.

అదే బాట లో తన తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ నేను ఉన్నానంటూ రుద్రంగి మండల కేంద్రం లో నిర్మిస్తున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి (50,000₹) యాభై వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ ఐఖ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మాణాము కోసం సహకారం కావాలని కోరగానే ఆర్థిక సహాకారాన్ని అందించిన డాక్టర్ చెన్నమనేని వికాస్ కి ధన్యావాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, పడాల గణేష్, అంబేద్కర్ ఐఖ్య సంఘం సభ్యులైన గసికంటి రాజు, దయ్యాల నారాయణ,పెద్దులు,మారాంపెళ్లి రాజ్ కుమార్, సింగారపు గంగరాజం,దాసారి గంగరాజం, కట్కూరి దాసు, అక్కినపెళ్లి శ్రీనివాస్,దయ్యాల శ్రీనివాస్, అంబటి దేవానందం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మేము కూడా తన ఫ్యామిలీ అని బన్నీ ప్రూవ్ చేశారు.. సుకుమార్ భార్య కామెంట్స్ వైరల్!