ఉత్తరాఖండ్ లో మంచు తుఫాన్.. పలువురు మృతి

ఉత్తరాఖండ్ లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది.గర్వాల్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా మంచులో సుమారు 28 మంది పర్వతారోహకులు చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టాయి.

CM Revanth Reddy : ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకోవద్దు..: సీఎం రేవంత్ రెడ్డి