పల్నాడు ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్

పల్నాడు జిల్లాలో( Palnadu District ) చోటు చేసుకున్న ఘటనపై సిట్ అధికారులు( SIT ) స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఈ మేరకు మాచర్లలో ఈవీఎం( EVM ) ధ్వంసం ఘటనపై ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది.

ఈవీఎం ధ్వంసం వెనుక కుట్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో సిట్ విచారణ జరుపుతుంది.

ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి( MLA Pinnelli ) ధ్వంసం చేసిన వీడియో బయటకు ఎలా వచ్చిందనే విషయంపైనా సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఘటనపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ బృందం సమగ్ర నివేదిక సిద్ధం చేస్తుంది.

అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల ఓటింగ్.. భారతీయులు ఈసారి ఏవైపు?