తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి సాంబశివ నాయుడు,కర్నూల్ యంపీ సంజీవ్ కుమార్,సింగర్ సునీత దంపతులు,గొట్టిపాటి రవికుమార్,ఏలూరు సాంబశివరావు, తదితరులు వేరువేరుగా దర్శించి వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

ఘనంగా మనోజ్ కుమార్తె నామకరణ వేడుక.. పాప పేరేంటో తెలుసా?