బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ తీసుకున్న వారిలో ఇద్దరికీ ఎస్సై జాబ్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న రేణిగుంట సాయి కృష్ణ, కొప్పుల గార్లు ఎస్ ఐ లు గా నియామకం అయ్యారు.
వీరికి అభిందనలు తెలిపిన జెల్ల వెంకటస్వామి గారు డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల,అభ్యర్ధులు సంతోషం వ్యక్తం చేసి,
బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుచేసిన గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమం లో సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, మురళి, ప్రసాద్, అంకని రంజిత్ లు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ అన్నప్రాసన సమయంలోనే అలాంటి పని చేశాడా.. సీక్రెట్ రివీల్ చేసిన అంజనాదేవి?