ఆ మూవీ ప్రొడ్యూసర్ హుస్సేన్ సాగర్లో దూకారా.. నటి శ్రీయ చెప్పేది నిజమేనా?
TeluguStop.com
ప్రముఖ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ శ్రియా శరణ్( Shriya Saran ) చాలామంది స్టార్ హీరోలతో నటించింది.
వారిలో జూ.ఎన్టీఆర్( Jr NTR ) కూడా ఒకరు.
ఈ ముద్దుగుమ్మ తారక్తో కలిసి నా అల్లుడు సినిమాలో( Naa Alludu Movie ) స్క్రీన్ షేర్ చేసుకుంది.
2005లో విడుదలైన ఈ మూవీలో తారక్, జెనీలియా డిసౌజా జంటగా నటించారు.అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత శ్రియా శరణ్ 'నా అల్లుడు' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటన గురించి చెప్పింది.
ఆమె చెప్పిన ప్రకారం, ఆ సినిమా షూటింగ్ ఖర్చులు చాలా ఎక్కువగా అయిపోయాయి.
Bharati ) ఈ మూవీని నిర్మించారు.చివరి రోజున, బడ్జెట్ బాగా ఎక్కువైపోతోందని నిర్మాత చాలా ఇబ్బంది పడ్డారు.
ఎందుకంటే పరిస్థితి చాలా దిగజారిపోయి, నిర్మాత హుస్సేన్ సాగర్లోకి( Hussain Sagar ) జంప్ చేయాలని అనుకున్నారట.
శ్రియ ఈ విషయం గురించి చాలా ఫన్నీగా చెబుతూ అందరినీ నవ్వించింది.నిర్మాతకి ఏం కాలేదు.
కానీ సినిమా అన్న తర్వాత అనుకున్న బడ్జెట్లో అది పూర్తయ్యే అవకాశం ఉండదు.
అంతమాత్రానికే ప్రొడ్యూసర్ చనిపోవాలని నిర్ణయం తీసుకోవడం చాలా హాస్యాస్పదం అన్నట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
"""/" /
శ్రియా శరణ్ ఇంకో విషయం కూడా ప్రేక్షకులతో పంచుకుంది."నా అల్లుడు" సినిమా షూటింగ్ సమయంలో తనకిచ్చే పారితోషికం( Remuneration ) గురించి కూడా ఆమె అడగలేదట! కానీ చివరి రోజు నిర్మాత అందరికీ పేమెంట్స్ ఇచ్చేసారట.
శ్రియ ఈ సంఘటనల గురించి చాలా సరదాగా చెప్పింది.ఎవరినీ ఆమె విమర్శించలేదు.
నా అల్లుడు మూవీ ప్రొడ్యూసర్ ఇలా చేశారని ఆమె చెప్పిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ క్లిప్ చూశాక సినిమా తీయడం ఎంత కష్టమో ప్రేక్షకులకు తెలిసింది.అంతేకాకుండా నటి శ్రీయ ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పిన తీరు ఫన్నీగా ఉండటంతో బాగా నవ్వుకున్నారు.
"""/" /
సినిమాకి సంబంధించిన డబ్బు విషయాలన్నీ ముందుగా బాగా ప్లాన్ చేసి బడ్జెట్ నియంత్రించుకోకపోతే ప్రొడ్యూసర్లు బాగా టెన్షన్ పడతారు.
నా అల్లుడు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయింది.హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మిస్టరీ చాలా బాగుంది కానీ ఇందులో లాజిక్ బాగా మిస్సయింది.
అంతేకాదు డబుల్ మీనింగ్ జోక్స్ కూడా బాగానే ఉన్నాయి.అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి రాలేదు.
ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి నరసింహుడు సినిమా చేసిన ప్రొడ్యూసర్ చెరువులోకి దూకాడని వార్తలు వచ్చాయి.
ఒకరు దూకాలని అనుకుంటే మరొకరు దూకేసే ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాలని ప్రచారం జరిగింది.