పాదయాత్రపై తెలంగాణ హైకోర్టుకు మరోసారి షర్మిల
TeluguStop.com
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పాదయాత్రపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు.
పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో తన పాదయాత్రకు అనుమతి ఇచ్చేలా వరంగల్ సీపీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
దాంతో పాటు వరంగల్ సభకు అనుమతిపై న్యాయస్థానంలో షర్మిల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను మరికాసేపటిలో హైకోర్టు విచారించనుంది.
వేట్టయన్ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?