విశాఖ శ్వేత మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
TeluguStop.com
విశాఖ శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.మణికంఠ చెల్లెలి భర్త సత్యంపై లైగింక వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు.
మృతురాలి తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతో పాటు శ్వేత సెల్ ఫోన్ కీలకంగా మారింది.
ఈ క్రమంలో మొబైల్ లాక్ ఓపెన్ చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు శ్వేత మృతదేహానికి జ్ఞానపురం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా షరతు ఇదే.. జక్కన్నను మించిన ట్విస్ట్ ఇచ్చాడుగా!