సీనియర్ నేత జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు సీనియర్ నేత జానారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది.

జానారెడ్డితో పాటు మాణిక్ రావు ఠాక్రే, మున్షీ, మీనాక్షి నటరాజన్ లతో ఫోర్ మెన్ కమిటీని పార్టీ అధిష్టానం నియమించింది.

జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ సీట్ల సర్దుబాటుతో పాటు నేతల మధ్య సయోధ్య కోసం పని చేయనుంది.

దాంతో పాటు అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై ఫోర్ మెన్ కమిటీ సమీక్షలు నిర్వహించనుంది.

ఢిల్లీ స్లమ్ ఏరియాలో ఫారినర్‌కు ఊహించని అనుభవం..