ఫ్రాన్స్‌లో భయానక ఘటన.. లగ్జరీ లాడ్జిలో ఉంటున్న మహిళపై తోడేళ్లు దాడి..??

సాధారణంగా కొన్ని హోటళ్లు, లాడ్జిలు అడవుల పక్కనే ఉంటాయి.ఇలాంటి వాటిలో దిగినప్పుడు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా పడాలి లేదంటే అడవి జంతువులకు ఆహారం అయ్యే ప్రమాదం ఉంది తాజాగా ఒక మహిళ కూడా దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితిలో పడింది.

36 సంవత్సరాల ఈ మహిళా పారిస్‌లోని లగ్జరీ లాడ్జిలో( Luxury Lodge In Paris ) దిగింది.

తర్వాత 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న థోరీ పార్క్ ( Thorey Park )అనే వన్యప్రాణి సంరక్షణ ఉద్యానవనంలో జాగింగ్ చేస్తుండగా మూడు ఆర్కిటిక్ తోడేళ్లు ఆమెపై దాడి చేశాయి.

ఆమె కుటుంబంతో కలిసి పార్కులోని లాడ్జిలో ముందు రాత్రంతా గడిపించింది.ఆమె అరుపులు విన్న పార్కు సిబ్బంది ఆమెను కాపాడారు.

ఆమె మెడ, కాళ్లు, కనుబొమ్మ, వీపు భాగాలపై గాయాలు అయ్యాయి.గాయాలు తీవ్రంగా అయినప్పటికీ, వైద్య సహాయం అందించడం వల్ల ప్రాణాపాయం తప్పింది.

"""/" / థోరీ పార్క్ ఫ్రాన్స్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన వన్యప్రాణి పార్కులలో ఒకటి.

ఇక్కడ సుమారు 800 జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి.సందర్శకులు వీటిని సఫారీ వాహనాల్లోంచి సురక్షితంగా చూస్తారు.

పార్కు తోడేళ్ల ఎలుగుల పంజరాల దగ్గర వసతి సౌకర్యాలను అందిస్తుంది.విద్యుత్ కంచెలు, గుంతలు పర్యాటకులను జంతువుల నుంచి దూరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.

థోరీ పార్క్ సీఈఓ క్రిస్టెల్ బెర్చెనీ వివరించిన వివరాల ప్రకారం, ఆమెను దాడి చేసిన తోడేళ్లు సఫారీ వాహనాల కోసం మాత్రమే రిజర్వ్ చేసిన ప్రాంతంలో తిరుగుతున్నాయి.

థోరీ పార్క్ లోని జంతువులు స్వేచ్ఛగా జీవిస్తాయి, మానవ ఉనికిని బెదిరింపుగా భావించే అవకాశం ఉంది, దీని వలన దాడులు జరుగుతాయి.

"""/" / లే పారిసియన్ పత్రికకు( Le Parisian Magazine ) ఒక పోలీసు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తప్పుగా "కార్ల కోసం మాత్రమే" అని రిజర్వ్ చేసిన ప్రాంతంలోకి ప్రవేశించించి ఉంటుంది లేదా పార్కు అధికారులు అతిథులకు అటువైపు వెళ్ళకూడదని చెప్పి ఉండకపోవచ్చు.

ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.రిపోర్ట్స్ ప్రకారం, థోరీ పార్క్‌లోని తోడేళ్ల జోన్ లోని లాడ్జీల ధరలు రాత్రికి 220 నుంచి 760 యూరోల వరకు ఉంటాయి (సుమారు రూ.

20,000 నుంచి రూ.63,000).

ఈ లాడ్జీలు ఆర్కిటిక్ తోడేళ్లను లివింగ్ రూమ్ నుంచి చూసే అవకాశాన్ని అందిస్తాయి.

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన బాలయ్య…