ఆ స్టార్ తో సర్కారు వారి పాట ప్రమోషన్ మొదలు పెట్టిన మహేష్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావించారు.

ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే సర్కారీ వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడంతో ఇకపై చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన బోతున్నారు.

"""/"/ పరశురామ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచాయి.

కెనడాలో భారతీయుడిని గెంటేసిన ఇంటి ఓనర్ .. ఒంటిపై చొక్కా లేకుండా రోడ్డుపైకి