తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..!
TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పనుంది.వరి సాగుపై గతంలో సర్కార్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.


అయితే ఈ రబీ సీజన్ లో ఎలాంటి ఆంక్షలు విధించవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.


అంతర్జాతీయంగా బియ్యానికి డిమాండ్ పెరగడంతో ఈ మేరకు ఆలోచన చేస్తుందని తెలుస్తోంది.ఈ విషయంపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తే.
రైతులు పూర్తి స్థాయిలో వరి సాగును చేసుకోవచ్చు.
రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?