సీఎం అండతోనే ఇసుక మాఫియా.. అచ్చెన్నాయుడు కామెంట్స్

సీఎం జగన్ అండతోనే ఏపీలో ఇసుక మాఫియా చెలరేగుతోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత నరేంద్రపై ఇసుక మాఫియా దాడి అమానుషమని తెలిపారు.

వైసీపీ నేతల అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.వైసీపీ నేతల ఆగడాలకు భయపడేది లేదని చెప్పారు.

వైసీపీ అరాచక పాలనపై తమ పోరాటం ఆగదని వెల్లడించారు.

వారంలో ఒక‌రోజు ఉపవాసం చేయడం వల్ల ఎటువంటి లాభాలు పొందుతారో తెలుసా?