ఆ పని చేస్తే తప్ప మామూలు మనిషిని కాను.. సమంత సంచలన వ్యాఖ్యలు?

స్టార్ హీరోయిన్ సమంత తాను అరుదైన వ్యాధితో బాధ పడుతున్నానని వెల్లడించి అభిమానులను గతేడాది షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.

కొంతకాలం పాటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్న సమంత తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

వచ్చే నెలలో శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సమంత ఈ సినిమాతో యశోద సినిమాను మించిన హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.

సమంత తన పోస్ట్ లో లైఫ్ లో మనం ఏ విధంగా ఉన్నా మనం బాధ పడుతున్నా నష్టపోతున్నా వాటన్నింటికీ సొల్యూషన్ కళే అని పేర్కొన్నారు.

అన్ని సమస్యలకు కళ మాత్రమే నివారణ అని సమంత షాకింగ్ కామెంట్లు చేశారు.

మళ్లీ వర్క్ తో బిజీ అయితే తప్ప నేను మామూలు మనిషిని కావడం సాధ్యం కాదని సమంత చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం చేతినిండా వరుస సినిమా ఆఫర్లతో సమంత బిజీగా ఉన్నారు. """/"/ రోజురోజుకు సమంత క్రేజ్ పెరుగుతోందే తప్ప అణువంతైనా తగ్గడం లేదు.

డిమాండ్ చేస్తే 5 కోట్ల రూపాయల రేంజ్ లో సమంతకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

సమంత నటిస్తున్న పలు ప్రాజెక్ట్ లు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.యశోదతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సమంత శాకుంతలం సినిమాతో ఆ సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

ఫ్యాన్స్ నుంచి కూడా సమంతకు సపోర్ట్ ఉండగా త్వరలో సమంత మామూలు మనిషి కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారో లేదో చూడాల్సి ఉంది.70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం సినిమాను సక్సెస్ చేయాల్సిన బాధ్యత సమంతపైనే ఉంది.

న్యాచురల్ స్టార్ నానికి జోడీగా ఎన్టీఆర్, చరణ్ బ్యూటీ.. ఈ హీరోయిన్ దశ తిరిగిపోతుందిగా!