లక్నోలో సమాజ్‎వాదీ పార్టీ ఆందోళనలు

లక్నోలో సమాజ్‎వాదీ పార్టీ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

ఈ కార్యక్రమాలకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ప్రస్తుత యోగీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చ్ కొనసాగుతోంది.

ఈ ఆందోళన కార్యక్రమం పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీ వరకు సాగనుంది.ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో లక్నోలో పోలీసులు భారీగా మోహరించారు.

జూలైలో పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్స్.. ఎన్ని మిలియన్ డాలర్లంటే!!