పవన్ కళ్యాణ్ కి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచన..!!

తూర్పుగోదావరి జిల్లాలో శ్రమదానం పేరిట పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది.

ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ ఉండటంతో.జనసేన పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.కరోనా లాంటి ప్రమాదకరమైన.

ఇటువంటి పరిస్థితుల్లో.బలప్రదర్శన అనవసరమని.

ప్రజలని ఇబ్బందుల పాలు చేసిన వారు అవుతారని, ఇబ్బంది పడేది ప్రజలని స్పష్టం చేశారు.

అయినా సరే రోడ్ల మరమ్మతు కార్యక్రమానికి ఇప్పటికే ప్రభుత్వం 2200 కోట్లు కేటాయించడం జరిగిందని, గత కొన్ని రోజుల నుండి వర్షాలు పడుతూ ఉండటం వల్ల పనులు ప్రారంభించలేదని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని.పవన్ కళ్యాణ్ ని సభ్యులను నిలదీశారు.

కరోనా కారణంగా గా పవన్ కళ్యాణ్ పర్యటన కు పోలీసులు అనుమతి నిరాకరించి నట్లు.

సజ్జల స్పష్టం చేశారు.

రామ్ చరణ్ ఓపికకు పరీక్ష పెడుతున్న గేమ్ చేంజర్ మేకర్స్…