బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్న సాయి పల్లవి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటి సాయి పల్లవి( Actress Sai Pallavi ).

ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.

రన్బీర్ కపూర్ రాముడిగా చేస్తున్న రామాయణం సినిమాలో తను సీతకు పాత్రలో నటిస్తుంది.

ఆమె ఆ పాత్రకి ఫర్ఫెక్ట్ గా సెట్ అయింది.ఎందుకంటే ఆమె ఇంతకు ముందు చేసిన సినిమాల్లో డీసెంట్ పాత్రలు చేస్తు వస్తుంది.

కాబట్టి అలాంటి పాత్రలో ఆమెను పెడితేనే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటే ఆమె పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతుంది.

"""/" / ఇక వరుణ్ ధావన్ ( Varun Dhawan )ఫస్ట్ సినిమాలో తన హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

మరింత వరకు నిజమైన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది కానీ మొత్తానికైతే సాయి పల్లవి పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడంలో మాత్రం చాలా వరకు ముందు వరుసలో ఉందనే చెప్పాలి.

ఇప్పుడున్న హీరోయిన్లందరికంటే కూడా సాయి పల్లవి ఏ ఇండస్ట్రీలో నైనా రాణించే సత్తా ఉన్న నటి కావడం వల్లే ఆమెకి అన్ని లాంగ్వేజ్ లో మంచి గుర్తింపు వస్తుందని ఆమె కూడా దానికి తగ్గట్టుగానే తన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక మొత్తానికైతే సాయి పల్లవి హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన క్రేజీని పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె చేస్తున్న సినిమాల సెలక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇక ప్రస్తుతం ఆమె నాగచైతన్య తండేల్ అనే సినిమా చేస్తుంది.ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగులో ఆమె మార్కెట్ ఇంకా విస్తరించే అవకాశం అయితే ఉంది.

లోకేష్ యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు…మామూలుగా ఉండదు…