అన్నా క్యాంటీన్ల వివాదం… అడ్డంగా బుక్ అయిన మెగా హీరో…మామూలు ట్రోల్ కాదుగా!

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలలో భాగంగా కూటమి భారీ విజయంతో గెలిచింది.ఇక సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా అలాగే పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే సాయిధరమ్ ( Sai Dharam Tej ) సోషల్ మీడియా వేదికగా అప్పట్లో చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

"""/" / పవన్ విజయంతో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.ఆంధ్రప్రదేశ్ వర్తమానం, భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్యానించాడు.

పవన్ కల్యాణ్ బలమైన తుఫాను సృష్టించాడు అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే ఇటీవల ఈ పోస్ట్ పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని డాక్టర్ ప్రదీప్ రెడ్డి ( Pradeep Reddy ) చింత సాయి ధరమ్ తేజ్ ను ట్యాగ్ చేస్తూ గతంలో ఏపీలో జరుగుతున్న అన్యాయంపై.

స్పందించిన సాయి ధరమ్ తేజ్.అన్నా క్యాంటీన్ల ( Anna Canteens ) పరిశుభ్రతపై ఎందుకు స్పందించడం ప్రశ్నించారు.

"""/" / మెడలు రుద్దే ఆ సేఫ్ ఫ్యాన్స్ ఎక్కడ అన్న క్యాంటీన్లో ఆ సేఫ్ హాండ్స్ తోనే ప్లేట్స్ కడగొచ్చు కదా అంటూ ఈయన కామెంట్స్ చేశారు.

ఈ కామెంట్ పై సాయి ధరంతేజ్ సరైన సమాధానం ఇవ్వకపోగా ఎగ్ పప్స్ లో మీకెంత భాగం ఉంది అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

దీంతో వైఎస్ఆర్సిపీ అభిమానులు పెద్ద ఎత్తున ఈయనపై ట్రోల్స్ మొదలుపెట్టారు.ఎగ్ పప్స్ కి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉంటే బయట పెట్టమని కామెంట్లు చేయగా మరి కొందరు సమస్యలపై ప్రశ్నించడం మానేసి ఇలాంటి సమాధానాలు చెప్పడం ఏంటి అంటూ సాయిధరమ్ తేజ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎందుకు సంబంధించిన కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.ఇటీవల అన్నా క్యాంటీన్ లో మురుగు నీటిలోనే ప్లేట్స్ శుభ్రం చేస్తున్నటువంటి వీడియో సంచలనగా మారిన సంగతి తెలిసిందే.

సమంత కొండా సురేఖ ఇష్యూ.. స్పందించని ఏపీ డిప్యూటీ సీఎం పవన్?