TSRTC MD Sajjanar : రెండు నెలల్లో ఆర్టీసీకి రూ.507 కోట్ల నిధులు..: ఎండీ సజ్జనార్

హైదరాబాద్ లో( Hyderabad ) కొత్తగా వంద బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్( TSRTC MD Sajjanar ) తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నూతన బస్సులు ప్రారంభం అయ్యాయి.ఇందులో ఎక్స్ ప్రెస్ బస్సులను మహాలక్ష్మీ పథకం( Mahalakshmi Scheme ) కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.

మిగతా సూపర్ లగ్జరీ బస్సులను శ్రీశైలంకి నడుపుతామని సజ్జనార్ వెల్లడించారు. """/" / అలాగే 675 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నామన్న సజ్జనార్ ప్రభుత్వం సహకరిస్తే మరో వెయ్యి బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు.

రెండు నెలల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.507 కోట్ల నిధులు అందించిందని తెలిపారు.

టీఎస్ఆర్టీసీకి( TSRTC ) నష్టాలు తగ్గుతున్నాయని స్పష్టం చేశారు.

ఆ ఒక్క కారణంతోనే కల్కి సినిమాలో నటించా.. మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్!