రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ బీభత్సం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ బీభత్సం సృష్టించాడని తెలుస్తోంది.వేములవాడలో ఓ ఇంటికి వెళ్లిన దుండగుడు ముందుగా ఇంటి డోర్ కొట్టాడు.

దీంతో మహిళ బయటకు రాగా ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కెళ్లాడని తెలుస్తోంది.

ఈ క్రమంలో సుమారు మూడు తులాల బంగారం గొలుసును అపహరించుకుని వెళ్లాడని బాధితురాలు వాపోయారు.

చోరీకి సంబంధించిన సీసీ పుటేజీలో రికార్డ్ అయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

దేశీ స్టైల్లో ఇంగ్లీష్ నేర్చుకున్న డచ్ బాబు.. వింటే నవ్వు ఆపుకోలేరు..