ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.పెదవేగి మండలం వంగూరు అడ్డరోడ్డు దగ్గర టిప్పర్ ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే… ఇకపై ఆ తప్పు చెయ్యను: శ్యామల