పవర్‌ స్టార్‌ అయ్యింది మరోటి షురూ చేసిన వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ విరామం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.వర్మ ఒక్కో సినిమాను రెండు మూడు రోజుల్లోనే తీసి వదిలేస్తున్నాడు.

మరీ ఇంత స్పీడ్‌గా సినిమాలు చేయడంలో వర్మ గిన్నీస్‌ రికార్డును దక్కించుకుంటాడో ఏమో అంటూ అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు పవర్‌ స్టార్‌ సినిమాతో సందడి చేస్తూ ఉన్న వర్మ నిన్ననే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

ఆ సినిమా విడుదల అయిన రోజునే మరో సినిమాకు సంబంధించి అధికారిక ప్రటకన చేశాడు.

అప్సరా రాణి హీరోయిన్‌గా ‘థ్రిల్లర్‌’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా రెండు వారాల క్రితం వర్మ ప్రకటించాడు.

ఆ సినిమా షూటింగ్‌ మొదలైంది.రెండు మూడు రోజుల్లోనే పూర్తి అయ్యే అవకాశం కూడా ఉందని టాక్‌ వినిపిస్తుంది.

రెండు వారాల్లో శ్రేయాస్‌ ఈటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వర్మ పోస్టర్‌ విడుదల చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

"""/"/ పోస్టర్‌లో అప్సరా రాణి థైస్‌ చూపించడంతో పాటు కాస్త థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ను కూడా వర్మ చూపించబోతున్నట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతోంది.

తన గత చిత్రాల మాదిరిగా మళ్లీ ఈ సినిమా కూడా బూతు కంటెంట్‌తో నిండి ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.

మొత్తానికి వర్మ ఈ చిత్రంను కూడా దుమ్ము లేచి పోయే విధంగా రేటు పెట్టి మంచి లాభాలను దక్కించుకుంటాడని అంటున్నారు.

వర్మ థ్రిల్లర్‌ను కూడా బూతుతో చూపించాలనుకోవడం ఆయన క్రియేటివిటీకి నిదర్శణంగా చెప్పుకోవచ్చు.

ఈ స్టార్ డైరెక్టర్ల పని అయిపోయిందా.. వీళ్లు తీసే సినిమాలు ఇకపై ఆడవా..?