కొండ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడ ఈ త్రీ లో సందడి చేసిన మూవీ టీం..
TeluguStop.com
విజయవాడ: కొండ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడ ఈ త్రీ లో సందడి చేసిన మూవీ టీం.
కొండ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, హీరో ఆదిత్య, హీరోయిన్ ఐరా మోర్.
రాంగోపాల్ వర్మ కామెంట్స్.కొండా దంపతుల జీవిత గాథను ఆధారంగా ఈ చిత్రం నిర్మింపబడింది.
హీరో ఆదిత్య కొండా మురళి పాత్రకు ప్రాణం పోశారు.జూన్ 23వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రౌడీయిజం పుట్టింది విజయవాడలో.విజయవాడ రాజకీయాల గురించి నాకు తెలీదు ప్రస్తుతం నేను తెలంగాణ లో ఉన్నాను.
హౌస్ అరెస్ట్ పై మిథున్ రెడ్డి ఫైర్ … బుద్ధి లేని వారే అలా మాట్లాడుతున్నారు