టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..!!

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నీ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ టిపిసిసి గా నియమించటం తెలిసిందే.

ఈ సందర్భంగా పార్టీలో సీనియర్ నాయకులను గత కొన్ని రోజుల నుండి కలుస్తూ.

తనకి సపోర్ట్ చేయాలని, పార్టీ ని పైకి తీసుకు రావాలని.వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకున్న రేవంత్ రెడ్డి తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 01:30 వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య.

టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. """/" / ఈ కార్యక్రమానికి.

భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేరీతిలో రేవంత్ రెడ్డి అభిమానులు.రావటం జరిగింది.

అదే రీతిలో పార్టీలో సీనియర్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ఇక ఇదే క్రమంలో ఇటీవల గాంధీభవన్.రేవంత్ రెడ్డి కి అనుకూలంగా వాస్తు మార్పులు చేయడం జరిగింది.

చాలా కాలం తర్వాత టీ పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి వారించడంతో.

గాంధీభవన్ వద్ద కోలాహల వాతావరణం నెలకొంది./span.

బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లే..: మంత్రి కోమటిరెడ్డి