రేవంత్ రెడ్డి కామెంట్స్ దొంగే దొంగ అన్నట్లుగా ఉంది..: ఎంపీ లక్ష్మణ్

రేవంత్ రెడ్డి కామెంట్స్ దొంగే దొంగ అన్నట్లుగా ఉంది: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP K.

రేవంత్ రెడ్డి కామెంట్స్ దొంగే దొంగ అన్నట్లుగా ఉంది: ఎంపీ లక్ష్మణ్

Laxman ) కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయంటూ రేవంత్ రెడ్డి ( Revanth Reddy)వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రేవంత్ రెడ్డి కామెంట్స్ దొంగే దొంగ అన్నట్లుగా ఉంది: ఎంపీ లక్ష్మణ్

ఈ వ్యవహారంపై స్పందించిన లక్ష్మణ్.సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఆరు నెలల్లోనే 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత వచ్చిందన్నారు.

మోదీ ప్రధాని ( Narendra Modi )కాకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమన్న ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావడమే మిగిలిందని చెప్పారు.

తాను ఎప్పుడూ పదవుల రేసులో ఉండనన్నారు.ఎవరికీ ఏం ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు.

రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఎలా గుద్దిందో చూడండి!

రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఎలా గుద్దిందో చూడండి!