15 నిమిషాల సుఖం అంటూ రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. వైరల్!

తెలుగు సినీ నటి రేణు దేశాయ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను దూరం పెట్టింది.

వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇక పవన్, రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది రేణు.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా 15 నిమిషాల సుఖం కోసం షాకింగ్ కామెంట్స్ చేసింది.

గతంలో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి తన పరిచయాన్ని ఎక్కువగా పెంచుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం రేణుదేశాయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

గతంలో కరోనా సమయంలో తనకు తోచిన సహాయం చేసి మంచి వ్యక్తిగా నిలిచింది.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆక్సిజన్, బ్లడ్ గురించి తెలియజేస్తూనే ఉండేది.ఇప్పటికీ తన వంతు సహాయం చేస్తూనే ఉంది.

ఇక ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల గురించి కూడా బాగా ఫైర్ అయ్యింది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో విషయాన్ని పంచుకుంది.

"""/"/ ప్రస్తుతం చాలామంది శాకాహారులుగా మారుతున్నారు.జంతువులను చంపి తినడం వల్ల క్రూరత్వమని తెలుసుకొని శాకాహారులుగా మారగా.

తాను కూడా శాకాహారిగా మారుతున్నట్లు తెలిపింది.తను వేగన్ గా మారిపోవడానికి కారణం.

ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని దాని భయం, బాధ, నొప్పి ఇవన్నీ కేవలం తన 15 నిమిషాల సుఖం సంతోషం సరితూగదు అని తెలుసుకుందట.

"""/"/ ఈ విషయం గురించి తను రియలైజ్ అవుతూ.మన కడుపులో నుండి పదిహేను నిమిషాలు ఆనందంగా ఉండేందుకు ఓ జంతువు ప్రాణాలను తీస్తున్నాం అంటూ వాపోయింది.

అందుకే తను కూడా శాఖాహారిగా మారానని తెలిపింది.

నాగ్ అశ్విన్ ఫ్యామిలీ ఆ ఊరిలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించిందా. గ్రేట్ అంటూ?