శ్రీ వేణుగోపాలస్వామి రథసప్తమికి దుబ్బాక ఎమ్మెల్యే కు ఆహ్వానం.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఈనెల 6వ తేదీన రంగ రంగ వైభవంగా జరిగే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథసప్తమి( Rathasapthami )కి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు ఆహ్వాన పత్రికను అందించిన బీజేవైఎం జిల్లా కార్యదర్శి బీనవేనిశ్రావణ్ యాదవ్,మండల ప్రచార కార్యదర్శి ఇర్రి గణేష్ లు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు( MLA Raghunandan Rao ) మాట్లాడుతూ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథసప్తమికి వస్తానని తెలిపారు.

అవినీతి ఆరోపణల కేసు .. సింగపూర్ భారత సంతతి నేత ఈశ్వరన్‌కు జైలుశిక్ష