ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం మోసం చేసింది రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్..

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తగ్గించిన చరిత్ర ఏ రాష్ట్రంలో లేదు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం మోసం చేసింది ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో రాష్ట్ర ఆదాయం తగ్గలేదు.

ముడొందల నుంచి ఐదు వందల కోట్లకు పెరిగింది రంగులు వేయడం తర్వాత తీస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చయిందో ప్రజలకు చెప్పాలి ప్రభుత్వం సలహా దారులకు కోట్లు ఖర్చు చేస్తుంది.

పోలీస్ వ్యవస్ధ ఎంత దిగజారిందో అందరికీ తెలుసు కమిషన్ల కోసం చేసిన అప్పుల వలనే రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది 62 సంవత్సరాలకు ఉద్యోగస్తుల వయసును పెంచాలని ఏ ఉద్యోగి కోరలేదు ఉద్యోగస్తుల రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వబడుతుందనే 62 సంవత్సరాలకు పెంచారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ లేదు.

పోలీస్ వ్యవస్ధ సరిగా ఉంటే పరిస్ధితి ఇంతలా దిగజారేది కాదు గుడివాడ లో కేసినో పై పోలీసులు, అధికారులు ఏమైనా మాట్లాడారా ఏ సంవత్సరం ఎంత ఆదాయం వస్తుందో వైట్ పేపర్ రిలీజ్ .

ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ బిజినెస్ తో బన్నీ సంచలనం.. అసలేం జరిగిందంటే?