తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాకీ క్రీడాకారిణి రజినీ

తిరుమల శ్రీవారిని జాతీయ హాకీ క్రీడాకారిణి రజినీ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఓం నమో వేకటేశాయ.

Méthodes De Paiement Et Gestion De Bankroll Pour Les Joueurs Français