రాజన్న ను దర్శించుకున్న రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి..

రాజన్న సిరిసిల్ల ( Rajanna Sircilla )ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (మనిగండ సామి ) శనివారం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం( Sri Raja Rajeshwara Swamy Temple )ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి,తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సందీప్ కిషన్ కి కమర్షియల్ సినిమా వర్కౌట్ అవుతుందా..?