రాజన్న హుండి లెక్కింపు ప్రారంభం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.
హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో కృష్ణ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.సీసీ కెమెరాలు పోలీస్ పటిష్ట భద్రత నడుమ హుండీ లెక్కింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కిచెన్లో వింత వాసన.. ఏంటా అని చూస్తే కాలిఫోర్నియా మహిళకు షాక్..?