‘SSMB29’ కోసం జక్కన్న ఆల్ సెట్.. టెర్రిఫిక్ ప్లాన్ రెడీ!

దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా మార్చి 25న విడుదల అయ్యి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు రాజమౌళి ఫుల్ ఫోకస్ అంతా మహేష్ బాబు సినిమాపై పెట్టాడు.

రాజమౌళి మహేష్ బాబు తో ఒక భారీ అడ్వెంచర్ సినిమాను తెర మీదకు తీసుకు రాబోతున్నాడు.

ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహేష్ బాబు క్లాస్ హీరో కాబట్టి మహేష్ బాబు ను ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమాను SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ చేయనున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం జక్కన్న ఒక టెర్రిఫిక్ ప్లాన్ రెడీ చేసాడట.

అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు రాజమౌళి.

ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని టాక్.

ఇప్పటికే రెండు కథలను ఫైనల్ చేసిన రాజమౌళి అందులో ఒక సబ్జెక్టు ను ఎంచుకున్నారట.

"""/"/ ప్రెసెంట్ ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్నాడు రాజమౌళి.

మరి త్వరలోనే ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసి అది అవ్వగానే సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారట.

మహేష్ కూడా సర్కారు పూర్తి చేసాడు కాబట్టి ఇక త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి కొద్దీ సమయం రెస్ట్ తర్వాతనే రాజమౌళి సినిమాలో జాయిన్ కానున్నట్టు సమాచారం.

కేరళ పోలీస్ శాఖ చొరవ .. ఎన్ఆర్ఐల కోసం స్పెషల్ హెల్ప్ లైన్