రాజకీయాలను అడ్డుపెట్టుకుని టిడిపి నేతలు దోచుకుంటున్నారు..మార్గాని భరత్ రామ్

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ అవకతవకలు చేశారు.చిట్ ఫండ్స్ చట్ట ప్రకారం సిఐడి అరెస్టు చేసింది.

మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు.రాజకీయాలను అడ్డుపెట్టుకుని టిడిపి నేతలు దోచుకుంటున్నారు.

మహానాడు కోసం టిడిపి నేతలను అరెస్టు చేయాల్సిన అవసరం మాకు ఏంటి ?ఆర్థిక నేరగాళ్లు ఉంటే గాని మహానాడు నిర్వహించలేరా ?సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థలను రద్దు చేస్తాం, సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా.

?.

గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు