రాహుల్ గాంధీ జోడో యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి కలకలం

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పాలమాకుల వద్ద రాహుల్ పాదయాత్రలో కలకలం చెలరేగింది.

భద్రతా వలయాన్ని ఛేదించుకుని గుర్తు తెలియని వ్యక్తి పాదయాత్ర చేస్తున్న రాహుల్ వద్దకు వచ్చాడు.

పరిగెత్తుకుంటూ వెళ్లి రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని రోప్ బయటకు పంపించి వేశారు.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ నటి సరికొత్త రికార్డ్