ఈనెల 29వ తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..!!

ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖరారైంది.అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు.

రోమ్ లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో.

మొదట మోడీ రోమ్ లో పర్యటించనున్నారు.ఆ తరువాత ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగబోయే సదస్సులో మోడీ పాల్గొనున్నారు.

ఈ సదస్సులో కరోనా కట్టడి.ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థ అదేరీతిలో వాతావరణ మార్పులపై.

మోడీ ప్రసంగించనున్నట్లు సమాచారం.ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం.

స్కాట్లాండ్ లో మోడీ పర్యటించనున్నారు.జీ20 సభ్య దేశాల ప్రతినిధులు ప్రభుత్వ అధినేతలు.

పాల్గొనే ఈ సమావేశంలో మోడీ ఎనిమిదోసారి పాల్గొంటున్నారు.కాగా 2023లో జీ 20 సమావేశాలు భారత్ లో జరగనున్నాయి.

 మోడీ సెప్టెంబర్ మాసంలో.అమెరికా పర్యటన చేపట్టారు అనంతరం ఇప్పుడు.

మరో విదేశీ పర్యటన చేపడుతూ ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

రేపే నామినేషన్‎కి ఆఖరి రోజు.. ఖమ్మం ఎంపీ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ